గాంధీ జయంతిని పురస్కరించుకుని హన్మకొండ పబ్లిక్ గార్డెన్స్ లో సోమవారం మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకరరావు, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్, జిల్లా కలెక్టర్లు పి. ప్రావీణ్య, సిక్తా పట్నాయక్, జిడబ్ల్యూ ఎంసీ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా, తదితరులు